తొర్తి లో జాతీయ జెండా ఏగరవేత


నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం, తొర్తి గామంలొ ఎస్సీ, ఎంబీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఊరి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకం ఏగరవేశారు.


ఈ సందర్భంగా ఎం.బీ.సీ జిల్లా నాయకులు జీ. రవీంధర్ కటికే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డాక్టర్ అంబేడ్కర్ వ్రాసిన రాజ్యగంలోని ఆర్టికల్స్ 3 ద్వారానే సాద్యమైందని అన్నారు. మైనార్టీ నాయకులు మాజీ కోఆప్షన్ అజ్మత్ ఖాన్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్టం ఏర్పడటం వలన సాగు తాగు నీరు, ఆసరా పెన్షన్ లు, షాదిముబారక్, రైతులకు ఉచిత విద్యత్ ఇలా అనేక అబివృద్ది కార్యక్రమాతో దేశంలొనే తెలంగాణ రాష్ట్రం మొదటిదిగా నిలిచిందన్నారు. అం.యు.సం నాయకులు ఈర్గాల గణేశ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం తదనంతరం బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యంగం రాయడం చాలగొప్ప విషయమని, దాని మూలన అనేక రంగాల్లో అన్ని వర్గాల ప్రజలు రిజర్వేషన్ ఫలలూ  పొందారని అన్నారు.


ఈ కార్యక్రమంలొ కుండ సాయన్న, గంగాధర్, అంజత్, యూసుఫ్, ఖాసీమ్, (మోల్సాబ్) తదితరులు పాల్గోనారు.


"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """


ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.


గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl


PayTM No : 7977884658


Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl


PayTM No : 7977884658


Regards


Hemantkumar Baddy
..........................................☘☘☘